మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మీద పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ పార్టీకే చెందిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి 2018 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఓటమి పాలయ్యాడు. అయతే కేంద్ర బడ్జెట్ మీద సభలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శాసనసభ్యులు అందరూ సభ నుండి వాకౌట్ చేశారు. అయితే బీజేపీ శాసనసభ్యులు అందరూ సభ నుండి వెళ్లిపోయినా కాటిపల్లి మాత్రం సభలోనే ఉండిపోయారట. ఇలా చేయడంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.