ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జెండా ఊపి వాహనాల రాకపోకలను ప్రారంభించిన మంత్రులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 08:02 PM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలొ రైల్వే ఓవర్ బ్రిడ్జి నీ మంత్రులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సోమవారం ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి వాహనాల రాకపోకలను ప్రారంభించారు. ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com