ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఎంసీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2017, 01:09 PM

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని నయగ్రామ్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. జార్‌గ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com