అమరావతి, మేజర్న్యూస్ ః గుంటూరు జిల్లా మంగ ళగిరి డీఎస్పీ రామంజ నేయులు, సీఐ బ్రహ్మయ్య, ఎస్ఐ బాలకృష్ణలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించగా ఆయన్ను పరామ ర్శించేందుకు వెళ్లిన తమ పట్ల పోలీసులు అమర్యా దగా ప్రవర్తించారని ఎమ్మె ల్యేలు చెప్పారు.
తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించారని తెలిపారు.