ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 01:06 AM

న్యూఢిల్లీ, మేజర్‌న్యూస్‌ః కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వైసీపీ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విభజన చట్టంలోని హామీలన్ని అమలు చేయాలని  లోక్‌ సభలో డిమాండ్‌ చేశారు. రాయలసీమలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదనడం సరికాదన్నారు. రాయలసీమలో ముడి ఇనుము అందుబాటులో ఉందని పేర్కొన్నారు. దీంతో కడప యువతకు మేలు జరుగుతుందని సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com