ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎంపీ కోట సైదయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ప్రత్తిపాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 21, 2019, 03:45 PM

గుంటూరుః మాచర్ల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు/ బుగ్గవాగు నుంచి మాచర్ల పట్టణం వరకు రూ 83 కోట్లతో నిర్మించనున్న తాగునీటి రక్షిత పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రి . రూ 18 కోట్లతో నిర్మించనున్న పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు. మాజీ ఎంపీ కోట సైదయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన  ప్రత్తిపాటి. అభివృద్ధి అంటేనే చంద్రబాబు..చంద్రబాబు అంటేనే అభివృద్ది . ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు మంత్రి ప్రత్తిపాటి


12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌కు ఓటు అడిగే అర్హత లేదు . ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్‌ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకోవడం విడ్డూరం . నేరవేర్చలేని హమీలతో జగన్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు . అమరావతి రాజధాని, పొలవరం నిర్మాణాలను అడ్డుకునే జగన్‌ను ప్రజలు క్షమించారు . ప్రజలు అవినీతి చేసిన జగన్‌ను, అభివృద్ధి చేస్తున్న చంద్రబాబును చూస్తున్నారు . చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం మంత్రి ప్రత్తిపాటి తెలిపారు 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com