ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్‌ నిరశన దీక్షలను ఆపాలంటూ పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 14, 2019, 03:47 PM

ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన నిరశన దీక్షలను నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి అటువంటి చర్చలకు పాల్పడకుండా ఉండటానికి కొన్ని మార్గనిర్దేశాలను వెలువరించాలని పిటిషన్‌లో కోరారు. ”ఢిల్లి ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేస్తారు. మీరు (పిటిషనర్‌) సుప్రీంకోర్టు దానిని ఆపాలంటారు. కొట్టివేస్తున్నాం” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com