ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 12:28 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు.
వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్‌కేర్ కవరేజీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా రూ. 7,500 కోట్లు కేటాయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com