ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంచ్ సమయానికి భారత్ 103/2

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 12:27 PM

విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు లంచ్ సమయానికి భారత్ 103/2 స్కోర్ చేసింది. రోహిత్ శర్మ 14(41), గిల్ 34(46) రన్స్ చేసి అవుట్ అయ్యారు. జైస్వాల్ 51, శ్రేయాస్ 4 ఆడుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, బషీర్ తలో వికెట్ పడగొట్టారు.
విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే.! ఈ మ్యాచ్ కు సర్పరాజ్ ను ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎందుకు ఎంపిక చేయలేదో కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయాల్లో ఎందుకు తీసుకుంటున్నారో అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com