ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర గవర్నర్ కు షిండే వర్గం లేఖ

national |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 03:06 PM

మహారాష్ట్ర గవర్నర్ కు ఏక్ నాథ్ షిండే వర్గం సోమవారం లేఖ రాసింది. ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి గవర్నర్ కు లేఖ పంపించారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని శివసేన రెబల్ ఎమ్మెల్యేల వర్గం గవర్నర్ ను కోరింది. మరోవైపు శివసేన శాసనసభాపక్ష నేతగా తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com