ఐపీఎల్-2022 సీజన్ చివరి లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది.అయితే ఈమ్యాచ్ లో సన్రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్మెన్లలో అభిషేక్ శర్మ 43 పరుగులు చేశాడు. రొమారియో షెపర్డ్ 26 పరుగులు , వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు , మార్క్రమ్ 21 పరుగులు , రాహుల్ త్రిపాఠి 20 పరుగులు చేసారు.పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్ చెరో 30 వికెట్లు తీశారు. రబడ ఒక వికెట్ తీశాడు.