రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు చేతుల మీదుగా విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ నుండి ప్రారంభించనున్న 104, 108అంబులెన్సు వాహనాలు.బెంజ్ సర్కిల్ లో ఏర్పాట్లును మంగళవారం పరిశీలించిన ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతి యాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు