ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజురోజుకు పెరుగుతున్న పోలీసుల వేధింపులు: సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 01:15 PM

రోజురోజుకు పోలీసుల వేధింపులు తీవ్రమవుతున్నాయని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైకాపా నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంద్నారు. దగదర్తికి చెందిన గండికోట కార్తీక్ (24)ను ఎస్ఐ వేధించారన్నారు. ఈ వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పొదలకూరు, ముత్తుకూరు స్టేషన్లలోనూ ఎస్ఐలు దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ వేధింపులను ఆరు నెలలుగా ఓపికగా భరిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com