ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూనిట్ రూ.3 కే అందిస్తాం: తెరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 12:16 PM

వ్యవసాయానికి సౌర విద్యుత్‌ను యూనిట్‌ రూ.3కే అందిస్తామంటూ అంతర్జాతీయ సంస్థ ద ఎనర్జీ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌(తెరి) ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ మాధుర్‌ ప్రతిపాదించారు. ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే ఈ రాష్ట్రంలో ప్రయోగాత్మక పథకంగా దీనిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యుత్‌ పొదుపుపై ముంబైలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ‘ఇన్‌స్పైర్‌-2019’ వేదికపై ఆయన ఈ ప్రకటన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com