ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత పెన్షన్‌ విధానాన్ని ఎప్పుడు అమలుచేస్తారో చెప్పాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 09:38 PM

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసాకోసం పాత పెన్షన్‌ అమలు చేసే తేదీ ప్రక టించాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం శ్రీకా కుళంలో ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్‌ పథకాన్ని సమీక్షించి మెరుగైన పింఛన్‌ విధానాన్ని ప్రవేశ పెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్‌వీ రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి పి.తమ్మినాయుడు, పి.రామకృష్ణ, రాధాకృష్ణ, రామారావు, జి.రమణ, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com