ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నుండి టీడీపీలోకి 20 కుటుంబాలు చేరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 06:26 PM

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గోరంట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైసిపి కుటుంబాలు శనివారం పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్బంగా రెడ్డిచెరువుపల్లి, కాలేకుంటపల్లి, తమ్మినాయనపల్లి గ్రామాల నుండి 20కుటుంబాలు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పార్టీలోకి చేరిన వారికి సవితమ్మ కండువా కప్పి ఆహ్వానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com