ఎన్నికల సమ యంలో నాటుసారా, అక్రమ మ ద్యం పట్ల ఉక్కుపాదం మోపాలని ఎలాంటి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించొద్దని అనంతపురం సబ్ డివిజన డిప్యూటీ కమిషనర్ విజ యశేఖర్ ఆదేశించారు. బుధవారం ఆయన వాల్మీకిపురం ఎస్ఈబీ స్టేష నను ఆకస్మికంగా తనిఖీ చేసి రికా ర్డులు పరిశీలించారు. అనంతరం సి బ్బందితో ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక సీఐ సునంద, ఎస్ఐ షేక్ షావలి పాల్గొన్నారు.