శ్రీకాకుళంలోని స్థానిక పొన్నాడ బ్రిడ్జి ప్రాంతంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్పర్సన్ పి. ఉమ ఆధ్వర్యంలో గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోజువారి కూలీలకు, రిక్షా కార్మికులకు, బాటసారులకు వేసవి ఉపశమనానికి టోపీలను అందించి మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని కార్మికులు వేసవి తాపానికి బయపడి ఇబ్బంది పడుతుండటంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు.