ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిస్‌మిస్‌లతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 11:45 AM

గుప్పెడు కిస్మిస్‌లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే బోలెడు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్తం శుభ్రపడడమే కాకుండా నరాలకు బలం చేకూరుతుందని పేర్కొంటున్నారు. అదేవిధంగా మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చిన్నపిల్లలకు రోజూ కిస్మిస్‌లను తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది. అయితే వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కిస్మిస్ లకు దూరంగా ఉండాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com