ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల ప్రవేశ పరీక్షకు షెడ్యూల్.. ఎప్పుడంటే?

Education |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 09:31 AM

తెలంగాణలో ఎస్టీ, ఎస్టీ, బీసీ గురుకుల స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలకు పరీక్ష ఫిబ్రవరి 11న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఎంట్రాన్స్ ఎగ్జామ్ రాయాలనుకునే విద్యార్థులు 2014 జనవరి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలకు http:/tgcet.cgg.gov.in వెబ్ సైట్, 180042545678 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com