ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికుల మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 09:30 AM

మహరాష్ట్ర ఛత్రపతి సంబాజీనగర్‌లోని హ్యండ్ గ్లవ్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారని ఫైర్ ఆఫీసర్ మోహన్ ముంగ్సే తెలిపారు.
ఫ్యాక్టరీలో వారు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని మిగిలిన కార్మికులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com