ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక మాంద్యం భయాలు.. ఊడిపోయిన 2000 ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 04:04 PM

ఆర్థిక మాంద్యం భయంతో టెక్ కంపెనీలన్నీ భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే నగదు లావాదేవీలు, చెల్లింపులు జరిపే అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ పేపాల్ 2000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పేపాల్ హోల్డింగ్స్ ఇంక్ త్రైమాసికంలో స్థూల ఆర్థిక మందగమనం కారణంగా ఈ చర్య చేపట్టినట్లు పేపాల్ సీఈఓ డాన్ షుల్మాన్ ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపు ప్రభావం సంస్థలో 7 శాతం మంది ఉద్యోగులపై ఉంటుందని తెలిపారు. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ అమలు అమలవుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com