జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు గడిచిన ప్రభుత్వ భవనాల గూర్చి గత ప్రభుత్వం పట్టించుకోని పాపాన పోలె ఈనాటికీ స్థానిక ప్రభుత్వమైన చొరవ తీసుకొని శంకు బండ పెట్టిన నెల రోజులైనా గడవకముందే నూతన భవనాలకు పనులు ప్రారంభించినందుకు బుగ్గారం మండల ప్రజలు గర్వపడుతూ మా ఆశలు నెరవేరాయని హర్షం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రభుత్వం ఇలాంటి పనులు ఇంకెన్నో చొరవ తీసుకొని శ్రద్ధతో బుగ్గారం మండలం డెవలప్ చేసే పనులు ఇంకెన్నో చేయాలని సంతోషం వ్యక్తం చేస్తూ ధర్మపురి శాసనసభ్యులు ఎమ్మెల్యే విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.