ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ మార్పు పై వివరణ ఇచ్చిన ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 05:18 PM

ఎంపీపీ పోకల శ్రీవిద్య రాజు మంగళవారం మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మాపై మండల బిఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మండలంలో అభివృద్ది పనులకు సంబంధించి కల్వలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు పనులు చేస్తుండగా మా పనులకు అధికారులు అడ్డుపడడం జరిగింది. ఎందుకు అడ్డుపడుచున్నారని వారిని అడగగా.. పంట పొలం దగ్గర సీసీ వేస్తున్నారని ఎంఎల్ఏ ఆపమన్నారని తప్పుడు సమాచారం ఇచ్చారని ఎంపీపీ పోకల మండిపడ్డారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com