అన్ని అర్హతలు ఉన్నటువంటి మిర్యాలగూడ నియోజకవర్గంను ప్రత్యేక నూతన జిల్లాగా తక్షణమే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని జిల్లా సాధన ఉద్యమ నాయకులు బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో అశోక్ నగర్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ విద్యార్థులందరికి మిర్యాలగూడ జిల్లా కొరకు సహకరించాలని జిల్లా అయితే వచ్చే లాభాలు అవగాహన వివరించటం జరిగింది. ప్రత్యేక జిల్లా కొరకు విద్యార్థులు ప్ల కార్డ్స్ తో మద్దత్తు తెలపడం జరిగింది.