ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమేథీలో ఫుడ్ పార్క్ : రాహుల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2018, 01:02 PM

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమేథీలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన సొంత నియోజకవర్గమైన అమేథీలో తొలి సారి పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోనికి రాగానే అమేథీలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com