నిన్న 66,201 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకోదలచిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02 కంపార్మెంట్ట్ లలొ వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 04 గంటల సమయం పట్టవచ్చు.ప్రత్యేక దర్శనం (రూ. 300) వారికి 02 గంటల సమయం పడుతుంది.కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.నిన్న 32,483 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.34కోట్లు.