ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పుడు 7 జిల్లాలకు విస్తరించిన అమూల్ పథకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 01:34 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు ఐన తర్వాత నూతనంగా ఎన్నో పధకాలను , స్కీం లను ప్రవేశపెట్టారు. వాటిలో రైతులకి సంభందించి పాల ఉత్పత్తి కేంద్రాలుగా అమూల్ కేంద్రాలు కూడా ఒకటి. ఐతే ఈ విధానాన్ని మొదటగా కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానిని విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే జగనన్న పాల వెల్లువ తొలుత 3 జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు 7 జిల్లాలకు విస్తరించింది. అమూల్ రాకతో పాల నాణ్యత విషయంలో పాడి రైతులకు అవగాహన పెరగడం, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరిగింది. అని వైసీపీ పార్టీ అధికారికంగా తెలియపరిచింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com