ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెగాసెస్ విషయంలో మమతా బెనర్జీ పేరిట వైసీపీ చేస్తోన్న ప్రచారం అసత్యం .. ప్రూఫ్ ఇదిగో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 03:47 PM

కల్తీ సారా మరణాలు, ప్రమాదకరమైన జె బ్రాండ్ మద్యంపై సభలో చర్చకి పట్టుబట్టిన  తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను మళ్లీ ఒక్కరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం. కల్తీ సారా మరణాలకు బలైన కుటుంబాలను పరామర్శించి, ఆర్ధిక సాయాన్ని అందించేందుకు బయలుదేరిన టీడీపీ బృందం. ఇది ఇలా ఉండగా పెగాసెస్ స్పై వేర్ ని గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని లింక్ చేస్తూ తృణమూల్ అధినేత్రి  మమతా బెనర్జీ పేరిట వైసీపీ చేస్తోన్న అసత్య ప్రచారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో, జగన్ రెడ్డి కుట్రలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అంటూ టీడీపీ నాయకులూ ట్విటర్ వేదికగా వీడియో రిలీజ్ చేసారు. 


 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com