ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగి చేరిన 29 పురాతన వస్తువులను పరిశీలించారు.ఇవి ఇతివృత్తాల ప్రకారం 6 వర్గాల్లో ఉన్నాయి. శివుడు,శివుని శిష్యులు,విష్ణువు,విష్ణు రూపాలు,శక్తి ఆరాధన,జైన సంప్రదాయం,చిత్రాలు మరియు అలంకారణ వస్తువులు. ఈ పురాతన వస్తువులు వివిధ కాలాలకు చెందినవి; 9-10 శతాబ్దాల నాటివి. భారతదేశంలోని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్ భౌగోళిక ప్రాంతాలకి చెందినవిగా నిపుణులు తెలిపారు