చిత్తూరు: రైతు భరోసా కేంద్రాలు రైతులకు మార్గదర్శకంగా నిలిచి ఉన్నాయని కురబలకోట మండలం ఆర్బికె చైర్మన్ శివశంకర్ రెడ్డి తెలిపారు ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగానికి దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ బంద్ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పరితపిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఏటీఎం సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.