టీడీపీ పార్టీ ఇన్ చార్జీలను చంద్రబాబు నియమించారు. 4 నియోజకవర్గాలకు పార్టీ ఇన్ చార్జీలను నియమించారు. నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి గుడివాడకు రావి వెంకటేశ్వరరావు, మాచర్లకు కొమ్మారెడ్డి చలమారెడ్డి, ఏలూరుకు బడ్డేటి రాధాకృష్ణ, బాపట్లకు వేగేశ్వ నరేంద్రవర్మ లను నియమించారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమకు రవీంద్రను చంద్రబాబు నియమించారు. గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ ఎవరనేది ఇంకా తేలలేదు.