ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 08:28 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమంగా ముగిశాయి.కేంద్ర బడ్జెట్ ఆశలపై ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అయితే చివరకు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో లాభాలు ఆవిరయ్యాయి. ఫలితంగా ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 158 పాయింట్లు లాభపడి 59,708 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 17,616 వద్ద పడిపోయింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఐటీసీ (2.61%), టాటా స్టీల్ (2.01%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.80%), టీసీఎస్ (1.50%), హెచ్డీఎఫ్సీ  బ్యాంక్ (1.47%).


 టాప్ లూజర్స్ : బజాజ్ ఫిన్ సర్వ్ (-5.65%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.88%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.91%), సన్ ఫార్మా (-1.75%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com