ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి ఉషాశ్రీ చరణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 01:35 PM

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్ భర్త శ్రీ చరణ్ జన్మదిన సందర్భంగా గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్ దంపతులు దర్శించుకున్నారు. అదేవిధంగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాను మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్ దంపతులు కలుసుకొని క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, వైఎస్ ఆర్ సి పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com