ఈరోజు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెగ్యులర్ అటెండర్ లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా విపత్కర పరిస్థితుల్లో వంద మందికి జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ చేతుల మీదగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పంపిణీలో డిఆర్ఓ పుల్లయ్య, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.