భారత్లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,31,868కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 54,441 మంది కోలుకున్నారు. 3867 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 73,560 ఉన్నాయి. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.