ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యం ప్రజల కోసమే పని చేస్తా- ఉగ్ర నరసింహ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 05:09 PM

నిత్యం ప్రజల కోసమే పని చేస్తానని కనిగిరి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. సిఎస్ పురం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు మంగళవారం వైసీపీని వీడి ఉగ్ర నరసింహ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఉగ్ర పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మాగుంటను గెలిపించాలని పార్టీలో చేరిన వారికి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com