ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2019, 03:49 PM

గుంటూరు జిల్లా, చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని సౌజన్యంతో నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ వారి ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించినట్లు ఎడ్లపాడు వైఎస్ఆర్సిపీ నాయకులు విగ్నేశ్వర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కానీ ఇతర మండలాల వారైనా సరే కంటి సమస్యలు ఉన్నవారు ఈ క్యాంపుకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవచ్చనని, ఈ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com