ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరికాసేపట్లో ఇరిగేషన్శాఖపై సమీక్షించనున్నారు. క్యాంపు ఆఫీసులో ఇరిగేషన్శాఖపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రాధాన్యత ప్రాజెక్టులు, నిధులు, కొత్త ప్రాజెక్టులపై సీఎం చర్చించనున్నారు. ప్రాధాన్యతల వారీగా ఇరిగేషన్శాఖ నివేదికలు తయారు చేసింది.