ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి తో కలిసి ఒంగోలు కలెక్టర్ కార్యాలయనికి వచ్చిన మాగుంట. టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత 30 ఏళ్లుగా ప్రకాశం జిల్లా ప్రజల మంచికోసం మాగుంట కుటుంబం పనిచేసిందని ఆయన తెలిపారు.