ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకృష్ణుడు 16 వేల మంది గోపికలను ఎందుకు పెళ్లి చేసుకున్నారు?

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2024, 03:55 PM

పురాణాల ప్రకారం.. రాక్షసుడైన నరకాసురుడు 16 వేల మంది గోపికలను బంధించాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి, వారిని చెర నుంచి విడిపించారు. ఆ సమయంలో వారంతా శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోమని, లేదంటే ఆత్మహత్యే శ‌ర‌ణ్య‌మ‌వుతుంద‌ని వేడుకుంటారు.
దీంతో వారికి అండగా కృష్ణుడు నిలిచి, 16వేల రూపాల్లో కనిపించి వారందరిని వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా వీరిని గౌరవించేందుకు గాను ఓ కోట నిర్మించి ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com