ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చెన్నై, రాజస్థాన్‌ మధ్య మ్యాచ్

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 07:56 AM
ఐపీఎల్‌-2023లో భాగంగా నేడు చెన్నై, రాజస్థాన్‌ జట్లు పోటీ పడనున్నాయి. పాయింట్ల పట్టికలో ధోని సేన 10 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉంది. అటు సంజూ శాంసన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాజస్థాన్‌ టీమ్‌ 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. మరి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com