ట్రెండింగ్
Epaper    English    தமிழ்

157 నర్సింగ్ కాలేజీలకు కేంద్రం ఆమోదం

national |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 08:00 AM
రూ. 1,570 కోట్లతో ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలతో కలిపి 157 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ విధానంతో ప్రస్తుతం ఉన్న మౌళిక సదుపాయాలు, స్కిల్ ల్యాబ్ లు, క్లినికల్ సౌకర్యాలతో పాటు లెక్చలర్ల ను సరైన విధంగా వినియోగించే అవకాశం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com