ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘గవర్నర్లు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు’

national |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 08:42 AM
రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న రాష్ట్ర గవర్నర్లను తమ సొంత పార్టీ కార్యకర్తలుగా బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కొందరు గవర్నర్లు నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాగానికి లోబడే గవర్నర్లు పని చేయాలని.. చట్ట సభలను అవమానించకూడదని పేర్కొన్నారు. ఇది చాలా ప్రదమాకరమని వ్యాఖ్యానించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com