ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 22న వారి ఖాతాల్లోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 12:22 PM

ఏపీ సీఎం జగన్ ఈ నెల 22న వైఎస్సార్ చేయూత మూడో విడత ఆర్థికసాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద రెండు విడతల్లో రూ.9,179.67 కోట్లను ప్రభుత్వం అందజేసింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సామాజిక వర్గాల్లోని 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున 4 విడతల్లో మొత్తం రూ.75 వేల ఆర్థికసాయం అందిస్తోన్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com