ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 05:07 PM

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎంపీటీసీ సాయన్న సతీమణి వారి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే వారి ఇంటికి వెళ్లి పరమర్శించారు. ఈ కార్యక్రమం బిచ్కుంద సొసైటీ ఛైర్మన్ నల్చార్ బాలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్చార్ రాజు, బొమ్మల్ లక్ష్మణ్, డాక్టర్ రాజు, నాల్చర్ శ్రీనివాస్, బసవరాజ్ పటేల్, మైనారిటీ సీనియర్ నాయకులు ఖాన్ సాబ్, దార్పల్ సంజు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com