కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎంపీటీసీ సాయన్న సతీమణి వారి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే వారి ఇంటికి వెళ్లి పరమర్శించారు. ఈ కార్యక్రమం బిచ్కుంద సొసైటీ ఛైర్మన్ నల్చార్ బాలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్చార్ రాజు, బొమ్మల్ లక్ష్మణ్, డాక్టర్ రాజు, నాల్చర్ శ్రీనివాస్, బసవరాజ్ పటేల్, మైనారిటీ సీనియర్ నాయకులు ఖాన్ సాబ్, దార్పల్ సంజు తదితరులు పాల్గొన్నారు.