ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 05:42 PM

తెలంగాణ ప్రభుత్వం మరోసారి చేపపిల్లలను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. 2023-24 సీజన్ లో 95.60 కోట్ల చేప, రొయ్య పిల్లలను 27 వేల నీటి వనరుల్లో వదిలేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికోసం రూ.107 కోట్లు వెచ్చిస్తోంది. టెండర్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుండి 31 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com