ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 02:52 PM

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని జిల్లా గ్రామంలోని ఆరోగ్య సబ్ సెంటర్ లో రెండవ విడిత కంటి వెలుగు శిబిరాన్ని మహబూబాబుద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను గ్రామాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జెడ్పిటిసి తేజావాత్ శారదా రవీందర్, ఇంచార్జి డిపిఓ ధన్ సింగ్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com