ఈషా రెబ్బా ఓ వైపు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది. ఇషారెబ్బ ఇప్పటికే 'పిట్ట కథ', 'త్రీ రోజెస్' వంటి వెబ్ సిరీస్లలో మెరిసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ రీసెంట్ గా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు మహిళ కావడంతో టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరూ ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు. తాజాగా ఈషా రెబ్బా బ్లాక్ కలర్ దుస్తుల్లో షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. ఈషా రెబ్బా డిజైనర్ వేర్లో మెరిసింది. లేటెస్ట్ వెరైటీ డ్రెస్ వేర్ లో ఈషా అందాలు అదరగొట్టేశాయి. హాట్ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది ఈషా రెబ్బా.