ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 09:30 PM

కొరిసపాడు మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం ఎంపీపీ సాదినేని ప్రసన్న కుమారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. కేవలం ఐదు మంది మాత్రమే సర్వసభ్య సమావేశానికి రావడంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో సమతా వాణి ప్రకటించారు. సర్వసభ్య సమావేశం రాజకీయ కారణాలతో వాయిదా పడటం ఇది రెండోసారి. మొత్తం మీద మండలంలో రాజకీయాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com